‘బాబ్రీమసీదు-అయోధ్య’ మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీం అల్టిమేటం.. తామే రంగంలోకి దిగుతామని ప్రకటన!
11-07-2019 Thu 13:51
- ఈ నెల 18లోగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపండి
- లేదంటే జూలై 25 నుంచి మేం విచారణ చేపడతాం
- సుప్రీంకోర్టు తలుపు తట్టిన గోపాల్ సింగ్ విశారద్

బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదంపై మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఈరోజు అల్టిమేటం జారీచేసింది. ఈ వివాదంలో ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని ఈ నెల 18లోగా సూచించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. లేదంటే తామే రంగంలోకి దిగుతామనీ, ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం.ఖలీఫుల్లా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
ఇటీవల ఈ కమిటీ తమ మధ్యంతర నివేదికను సుప్రీంకు సమర్పించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు మరింత సమయం కావాలని కమిటీ కోరింది. దీంతో ఆగస్టు 15 వరకూ గడువు ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయితే ఈ మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో పిటిషనర్ అయిన గోపాల్ సింగ్ విశారద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరడంతో.. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు జారీచేసింది.
ఇటీవల ఈ కమిటీ తమ మధ్యంతర నివేదికను సుప్రీంకు సమర్పించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు మరింత సమయం కావాలని కమిటీ కోరింది. దీంతో ఆగస్టు 15 వరకూ గడువు ఇస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అయితే ఈ మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో పిటిషనర్ అయిన గోపాల్ సింగ్ విశారద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరడంతో.. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు జారీచేసింది.
More Telugu News

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల రేపే
48 minutes ago

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు కరోనా
48 minutes ago

అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత
2 hours ago


రష్యా సైనికులను వణికించిన ఉక్రెయిన్ మేక
2 hours ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
3 hours ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
3 hours ago

మావోయిస్టు ఉద్యమం వెనుక చైనా హస్తం ఉందా.?
4 hours ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
5 hours ago
Advertisement
Video News

Maharashtra crisis: SC orders protection of 39 rebel MLAs
13 minutes ago
Advertisement 36

Farewell lyrical song- 'Thank You' movie- Naga Chaitanya
42 minutes ago

Education changes the fate of students, says CM Jagan at Jagananna Amma Vodi 3rd Phase
1 hour ago

Actress Sneha's family visits Tirumala temple
1 hour ago

Actress Alia Bhatt is expecting her first child; shares instagram pic with a post
1 hour ago

Presidential Polls 2022: ‘Fight is between two ideologies, not two individuals,’ says Rahul Gandhi
1 hour ago

Priyanka Chopra and Nick Jonas take a beach vacation and it’s not Maldives
2 hours ago

KTR represent TRS at Yashwant Sinha’s filing of nomination
2 hours ago

Rajasthan man builds 6-storey building for birds
2 hours ago

Allari Naresh's next movie title announcement
4 hours ago

Actor Srikanth's wife Ooha, daughter Medha visit Tirumala
5 hours ago

TSRTC bus catches fire in Mahabubnagar
6 hours ago

Ranga Ranga Vaibhavanga Teaser - Vaisshnav Tej, Ketika Sharma
6 hours ago

Hero Ram Pothineni is getting married soon!!
7 hours ago

7 AM Telugu News: 27th June 2022
8 hours ago

Presidential Election 2022: Opposition candidate Yashwant Sinha to file nomination today
8 hours ago