Chandrababu: చంద్రబాబుతో సమావేశమైన కాపు నేతలు

  • చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్న సమస్యలు
  • బొండా ఉమ, తోట త్రిమూర్తులు తదితరులు హాజరు
  • తమ అజెండాను చంద్రబాబుకు చెప్పనున్న నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీ కాపు నేతలు కొద్ది సేపటి క్రితం భేటీ అయ్యారు. తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ భేటీకి బొండా ఉమ, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితర నేతలు హాజరైనట్టు సమాచారం. కాగా, ఇప్పటికే ఒకసారి కాకినాడలో కాపు నేతలు భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ నివాసంలో మరోసారి భేటీ అయ్యారు. ఈ రెండు సమావేశాల అజెండాను చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లనున్నట్టు సమాచారం.

More Telugu News