Cricket: 122 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న కోహ్లీ
  • విజయ్ శంకర్ 29 అవుట్
  • నిరాశపర్చిన రోహిత్

చిన్నజట్టు ఆప్ఘనిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా 27 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 124 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (54) అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, విజయ్ శంకర్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు . అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా, 1 పరుగు చేసి రోహిత్ శర్మ నిరాశపరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 30 పరుగులకు అవుటయ్యాడు. దాంతో, ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను కెప్టెన్ కోహ్లీ స్వీకరించాడు. క్రీజులో కోహ్లీకి తోడుగా ధోనీ ఉన్నాడు.

More Telugu News