Andhra Pradesh: ఏపీలో డీఎస్సీ పోస్టింగ్ ల షెడ్యూల్ విడుదల

  • షెడ్యూల్ విడుదల చేసిన విద్యా శాఖ 
  • ఈ నెల 20 నుంచి ప్రక్రియ ప్రారంభం
  • గత ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించినా పోస్టింగ్స్ ఇవ్వని వైనం

ఏపీలో డీఎస్సీ పోస్టింగ్ ల షెడ్యూల్ విడుదలైంది. సంబంధిత షెడ్యూల్ ను విద్యా శాఖ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. కాగా, గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీ నిర్వహించింది కానీ, పోస్టింగ్స్ ఇవ్వలేదు. 

More Telugu News