Jammu And Kashmir: సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ మేజర్ మృతి

  • కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
  • గాయపడిన ముగ్గురు జవాన్లు
  • 92 బేస్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా అచ్‌బల్ ప్రాంతంలో నేటి ఉదయం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగడబడ్డారు. ఈ సందర్భంగా సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ అమరుడవగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆర్మీకి చెందిన 92 బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News