: బడ్జెట్ సమావేశాలపై నేడు కేంద్ర మంత్రివర్గం భేటీ

ఈ నెల 21 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం అవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? అన్న అంశంపై ఇందులో చర్చించనున్నారు. సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రి చిదంబరం, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్, పలువురు ఉన్నత అధికారులు పాల్గొంటారు. 

More Telugu News