Jagan: మోదీతో జగన్ భేటీకి తేదీ ఖరారు

  • ఈ నెల 26న ఢిల్లీకి జగన్
  • ప్రమాణ స్వీకారానికి మోదీకి ఆహ్వానం
  • రేపు ప్రమాణ స్వీకార తేదీని వెల్లడించనున్న మోదీ

ప్రధాని మోదీ సమావేశానికి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి భేటీకి తేదీ ఖరారైంది. ఈ మేరకు ఆయన ఈ నెల 26న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి మోదీని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. అందుకే మోదీని ఆయన కలవనున్నారని సమాచారం. అటు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 30నే చేయనున్నారని తెలుస్తోంది. రేపు ఎన్డీయే సమావేశానంతరం మోదీ తన ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News