Chittoor District: చిత్తూరు జిల్లా నగరిలో రోజా గెలుపు

  • టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా విజయం
  • భానుప్రకాశ్ పై 2 వేల 681 ఓట్ల మెజార్టీ
  • పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. వైసీపీ జోరు కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా విజయకేతనం ఎగరవేశారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై 2 వేల 681 ఓట్ల మెజార్టీతో ఈ విజయం సొంతం చేసుకున్నారు. ఇదే జిల్లాలోని పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గెలుపొందారు. శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన వైసీపీ ఎంపీ అభ్యర్థులూ విజయ బావుటా ఎగరవేశారు.

More Telugu News