Andhra Pradesh: ఏపీలో తొలి ఫలితం వెల్లడి.. వైసీపీ ఖాతాలోకి!

  • ప.గో. జిల్లా చింతలపూడిలో వైసీపీ విజయం
  • వైసీపీ అభ్యర్థి ఎలిజాకు 31,800 ఓట్ల మెజార్టీ
  • సంబరాల్లో వైసీపీ శ్రేణులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

More Telugu News