News-x: ‘న్యూస్ ఎక్స్’, ‘టైమ్స్ నౌ’ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ హవా.. ‘టుడేస్ చాణక్య’ లో టీడీపీ ప్రభంజనం!

  • ఎంపీ స్థానాలు ఎవరికెన్ని వస్తాయో చెప్పిన ‘సర్వే’ లు
  •  ‘న్యూస్ ఎక్స్’ : వైసీపీ- 20, టీడీపీ- 5  స్థానాలు
  •  ‘టైమ్స్  నౌ’ :  వైసీపీ- 18, టీడీపీ- 7
  • ‘టుడేస్ చాణక్య’ : టీడీపీ-14 నుంచి 20

ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తాయన్న విషయమై  ‘న్యూస్ ఎక్స్’, ‘టైమ్స్  నౌ’ తమ సర్వేలను వెల్లడించారు. ఈ రెండు సర్వేలు వైసీపీకి అత్యధిక స్థానాలు లభిస్తాయని తెలిపాయి. ‘టుడేస్ చాణక్య’ సర్వే సంస్థ మాత్రం టీడీపీకి ఎక్కువ స్థానాలు లభిస్తాయని పేర్కొంది.

 ‘న్యూస్ ఎక్స్’ : వైసీపీ- 20, టీడీపీ- 5  స్థానాలు
 ‘టైమ్స్  నౌ’ :  వైసీపీ- 18, టీడీపీ- 7
 ‘టుడేస్ చాణక్య’ : టీడీపీ-14 నుంచి 20, వైసీపీ- 5 నుంచి 11 స్థానాలు  

More Telugu News