Andhra Pradesh: తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరుతో సర్వే.. పోలీసులకు ఫిర్యాదు

  • సోషల్ మీడియాలో వైరల్ అయిన సర్వే
  • టీఎఫ్‌సీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • సర్వే ఎవరు చేయించారనే దానిపై ఆరా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే పేరుతో టీఎఫ్‌సీ సంస్థ విడుదల చేసిన ఓ సర్వే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు టీఎఫ్‌సీ సంస్థ డైరెక్టర్ తేజో భానును అరెస్ట్ చేశారు. తేజో భాను వెనుక ఎవరున్నారు? ఈ సర్వేను ఎవరు చేయించారు? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News