eiffel tower: శ్రీలంక మృతులకు సంతాప సూచకంగా చీకటిమయమైన ఈఫిల్ టవర్.. వీడియో చూడండి

  • నిన్న అర్ధరాత్రి ఈఫిల్ టవర్ లైట్లు ఆపివేత
  • ఉగ్రదాడుల్లో 290 మంది దుర్మరణం
  • గాయపడ్డ 500 మంది

శ్రీలంక ఉగ్రదాడుల్లో 290 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వరుస బాంబు పేలుడు దాడుల్లో మరో 500 మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిపై ప్రపంచ దేశాలన్నీ షాక్ కు గురయ్యాయి. ఆవేదన వ్యక్తం చేశాయి. మరోవైపు, దాడిలో మృతి  చెందిన వారికి ఫ్రాన్స్ ఘన నివాళి అర్పించింది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ లైట్లను అర్ధరాత్రి ఆపేసి నివాళి అర్పించారు.

More Telugu News