East Godavari District: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారుల మృతి

  • గాయాలపాలైన దంపతులు
  • స్థానిక ఆసుపత్రికి తరలింపు
  • బాధితులు జార్ఖండ్ వాసులుగా గుర్తింపు

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, దంపతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. బాధితులు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

More Telugu News