sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 161 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 61 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • రెండున్నర శాతం నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్

కొత్త వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్ల నష్టంతో 38,700కు పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 11,604 వద్దకు జారిపోయింది.

టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (1.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.07%), ఓఎన్జీసీ (1.05%), టీసీఎస్ (0.89%), ఎన్టీపీసీ (0.74%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-2.66%), బజాజ్ ఫైనాన్స్ (-2.57%), వేదాంత (-2.51%), టాటా మోటార్స్ (-2.48%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.90%).

More Telugu News