telangana: తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన బీజేపీ... అభ్యర్థులు వీరే

  • ఆరుగురు అభ్యర్థులతో రెండో జాబితా
  • పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్
  • హైదరాబాద్ నుంచి భగవంత్ రావు

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలోని అభ్యర్థులు వీరే...

ఆదిలాబాద్ (ఎస్టీ) - సోయం బాబూరావు
పెద్దపల్లి (ఎస్సీ) - ఎస్ కుమార్
జహీరాబాద్ - బాణాల లక్ష్మారెడ్డి
హైదరాబాద్ - భగవంత్ రావు
చేవెళ్ల - బి జనార్దన్ రెడ్డి
ఖమ్మం - వాసుదేవ్ రావు.

More Telugu News