balakrishna: స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న బాలయ్య అల్లుడు

  • విశాఖ టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్
  • స్వరూపానందస్వామిని కలిసిన బాలయ్య చిన్నల్లుడు
  • భరత్ ను ఆశీర్వదించిన స్వరూపానంద

నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ కు విశాఖ టీడీపీ ఎంపీ టికెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందస్వామిని భరత్ కలిశారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం... స్వరూపానందస్వామికి నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా భరత్ ను విజయోస్తు అంటూ స్వామి ఆశీర్వదించారు. 

More Telugu News