YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థుల పూర్తి జాబితా

  • నిన్న 9 మంది పేర్లు వెల్లడించిన వైసీపీ
  • మిగతా 16 పేర్లనూ వెల్లడించిన పార్టీ
  • ఒంగోలుకు మాగుంట, గుంటూరుకు మోదుగుల

నిన్న రాత్రి 9 మంది లోక్ సభ అభ్యర్థుల వివరాలను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా 16 సీట్లలో పోటీ చేసే వారి పేర్లనూ ప్రకటించింది.

మొత్తం 25 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థుల వివరాలివి...

అరకు - గొడ్డేటి మాధవి
అమలాపురం -అనురాధ చింతా
అనంతపురం - తలారి రంగయ్య
బాపట్ల- నందిగం సురేష్
కర్నూలు -  డాక్టర్ సంజీవ్ కుమార్
హిందూపురం - గోరంట్ల మాధవ్
కడప - అవినాష్ రెడ్డి
చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప
రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
తిరుపతి - పీ దుర్గా ప్రసాద్
నంద్యాల - బ్రహ్మానందరెడ్డి
నెల్లూరు - ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఒంగోలు - మాగుంట శ్రీనివాసులరెడ్డి
నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు
గుంటూరు - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
మచిలీపట్నం - బాలశౌరి
విజయవాడ - పీ వరప్రసాద్ (పీవీపీ)
ఏలూరు - కోటగిరి శ్రీధర్
నర్సాపూర్ - రఘురామకృష్ణంరాజు
రాజమండ్రి - మార్గాని భరత్
కాకినాడ - వంగా గీత
అనకాపల్లి - డాక్టర్ సత్యవతి
విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ
విజయనగరం - చంద్రశేఖర్
శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్

More Telugu News