Group 1: మరోసారి వాయిదా పడిన గ్రూప్ 1 ప్రిలిమ్స్

  • మార్చి 10నే  జరగాల్సిన పరీక్ష
  • అభ్యర్థుల కోరిక మేరకు గడువు పెంపు
  • ఆ సమయం కూడా సరిపోదన్న అభ్యర్థులు

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి వాయిదా పడనుంది. మొదట ఏపీపీఎస్సీ ప్రకటించిన ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 10నే జరగాల్సి ఉంది కానీ, అప్పుడు అభ్యర్థులు తమకు సన్నద్ధమవడానికి సమయం సరిపోదని.. పరీక్ష గడువు పెంచాలని కోరడంతో మార్చి 31కి వాయిదా వేశారు. కానీ మరోసారి అభ్యర్థులు తమకు మరికొంత సమయం కావాలని ఏపీపీఎస్సీని అభ్యర్థించడంతో ఈ పరీక్షను మే 26కు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

More Telugu News