Andhra Pradesh: ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

  • పురుష ఓటర్లు- 1,83,24,588 
  • మహిళా ఓటర్లు -1,86,04,742
  • థర్డ్ జెండర్స్ ఓటర్లు- 3,761: ఈసీ ప్రకటన 

ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్లు- 1,83,24,588, మహిళా ఓటర్లు -1,86,04,742, థర్డ్ జెండర్స్ ఓటర్లు- 3,761గా ప్రకటించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.

More Telugu News