pok: పీఓకే భారత వైమానిక దాడులు అద్భుతం: కమలహాసన్

  • ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమైనా ఇలాగే స్పందిస్తుంది
  • మన దేశ రక్షణ దళాల పనితీరుకు గర్వపడాలి
  • సైనికులే మన దేశానికి రక్షణ కవచం

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై భారత్ వైమానిక దాడులు అద్భుతమని మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ప్రశంసించారు. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమైనా ఇలాగే స్పందిస్తుందని, మన దేశ రక్షణ దళాల పనితీరుకు గర్వపడాలని అన్నారు. సైనికులే మన దేశానికి రక్షణ కవచమని, వారి చర్యలు గర్వకారణమని, యుద్ధవీరులకు వందనాలు చేస్తున్నానని అన్నారు.

More Telugu News