Telangana: 22 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

  • నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
  • 19న కేబినెట్‌ను విస్తరించనున్న కేసీఆర్
  • తొలి విడతలో 10 మందికి అవకాశం

తెలంగాణలో శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కేబినెట్‌ను విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తొలి విడతగా కేబినెట్‌లో 10 మందికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. శాసనసభ సమావేశాల తేదీ, సమయాన్ని పేర్కొంటూ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

More Telugu News