Andhra Pradesh: అద్భుత ఘట్టానికి వేదిక కానున్న ఏపీ.. ఒక్కరోజే 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు!

  • అర్బన్ ఏరియాలో లక్ష ఇళ్లు
  • రూరల్ హౌసింగ్  కింద 3 లక్షల ఇళ్లు
  • నెల్లూరులో పాల్గొననున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రేపు ఒక అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. వీటిలో అర్బన్ ఏరియాలో లక్ష ఇళ్లు.. రూరల్ హౌసింగ్  కింద 3 లక్షల ఇళ్లను ప్రారంభించనున్నారు. నెల్లూరులో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ పాల్గొననుండగా.. తిరుపతిలో జరిగే గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు లోకేశ్, కాల్వ శ్రీనివాసులు పాల్గొననున్నారు.

More Telugu News