KCR: నూతన సర్పంచులకు క్లాసులు.. స్వయంగా ఆహ్వానం పంపిన కేసీఆర్!

  • 30తో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
  • అధికారం చేపట్టిన కొత్త సర్పంచులు
  • కేసీఆర్ ప్రత్యేక దృష్టి

గత నెల 30తో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు కొత్త సర్పంచులు అధికారం చేపట్టారు. అయితే ఈ సర్పంచులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రే పూనుకున్నారు. కొత్తగా ఎంపికైన కొందరు సర్పంచులకు సోమవారం స్వయంగా కేసీఆరే క్లాసులు తీసుకోనున్నారు. హైదరాబాద్ అపార్డ్‌లో జరిగే ఈ శిక్షణ తరగతులకు జిల్లాకో సర్పంచ్‌ చొప్పున ఎంపిక చేసి స్వయంగా కేసీఆరే వాళ్లకు ఆహ్వానం పంపారు.

More Telugu News