congress: రాహుల్ గాంధీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం

  • ముగిసిన ఎన్డీయేతర పక్షాల సమావేశం
  • రాహుల్ తో పాటు వాహనమెక్కిన బాబు
  • రాహుల్ నివాసంలో చంద్రబాబు

ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఈరోజు నిర్వహించిన ఎన్డీయేతర పక్షాల సమావేశం ముగిసింది. ‘సేవ్ ది నేషన్- సేవ్ డెమోక్రసీ’ పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో 25 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం అక్కడి నుంచి రాహుల్ తన వాహనంలో నివాసానికి బయలుదేరారు. రాహుల్ తో పాటే చంద్రబాబు కూడా ఆ వాహనంలో వెళ్లారు. రాహుల్ తో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు.

More Telugu News