Amaravathi: కలలు నిజమవుతున్నాయి.. వచ్చే నెలలో హైకోర్టు ప్రారంభోత్సవం: చంద్రబాబు ట్వీట్

  • ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించిన సీఎం
  • ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన చంద్రబాబు
  • ముస్తాబవుతున్న హైకోర్టు భవనం

అమరావతిలో నిర్మించిన ఏపీ హైకోర్టు భవనం ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  రంజన్ గొగొయ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతుండటంతో హైకోర్టు భవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు భవనానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన చంద్రబాబు ‘కలలు నిజమవుతున్నాయి.. ఏపీ హైకోర్టు బిల్డింగ్ వచ్చే నెలలో ప్రారంభోత్సవం’ అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News