అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

- 336 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 91 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- నష్టపోయిన ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. యస్ బ్యాంక్, టాటీ స్టీల్, సన్ ఫార్మా, వేదాంత, హిందుస్థాన్ యూనీలీవర్ తదితర సంస్థలు లాభాల్లో ముగిశాయి.