Prajkash Javadekar: ఈ విద్యా సంవత్సరం నుంచి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలు చేస్తాం: ప్రకాశ్ జవదేకర్

  • రిజర్వేషన్ అమలు విషయమై ముందడుగు
  • అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్
  • అన్ని విద్యా సంస్థల్లోనూ అమలు

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలు విషయమై కేంద్రం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. నేడు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ 2019-20 విద్యా సంవత్సరం నుంచి అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని విద్యాసంస్థలకూ ఈ రిజర్వేషన్లు అమలవుతాయని ఆయన వెల్లడించారు.

More Telugu News