Lakshmis`s Ntr: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండో పాట విడుదల.. ‘ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. జయసుధ’ అంటూ సాగిన పాట!

  • వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు..
  • సీబీఎన్, ఎన్బీకే, దగ్గుబాటి..వీళ్లందరినీ కాదని..
  • రెండో పాటను విడుదల చేసిన దర్శకుడు వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని రెండోపాట ‘ఎందుకు’ విడుదలైంది. ‘జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారిని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు?’ అంటూ ఈ పాట సాగింది. ‘ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణకుమారి, సావిత్రి, అంజలీదేవి.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు.. ఎందుకు.. ఎందుకు.. ఎన్టీఆర్..ఎన్టీఆర్.. సీబీఎన్, ఎన్బీకే, దగ్గుబాటి, హరికృష్ణ.. వీళ్లందరినీ కాదని ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు..ఎందుకు’ అంటూ ఈ పాట సాగింది.

More Telugu News