congress: గోల్కొండ హోటల్లో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు

  • హాజరైన కుంతియా, ఉత్తమ్, షబ్బీర్
  • ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష
  • తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులతో చర్చ

హైదరాబాదులోని గోల్కొండ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వీరు సమీక్షించారు. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులతో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి సలీం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు షబ్బీర్ అలీ, సంపత్, దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు. 

More Telugu News