sensex: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

  • 151 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 54 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • 17 శాతం పైగా పెరిగిన పీసీ జువెలర్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 35,930కి పెరిగింది. నిఫ్టీ 54 పాయింట్లు పుంజుకుని 10,792 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (17.73%), ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ (8.83%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (8.50%), ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (8.14%), మ్యాక్స్ ఇండియా (8.00%).
 
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-6.48%), ఓరియంట్ సిమెంట్ (-5.71%), మన్ పసంద్ బెవరేజెస్ (-4.57%), క్వాలిటీ (-3.91%), యూఫ్లెక్స్ లిమిటెడ్ (-3.55%).      

More Telugu News