Chandrababu: చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ.. పలు అంశాలపై చర్చ

  • చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఉత్తమ్
  • అరగంట పాటు చర్చ
  • భేటీకి రాజకీయ ప్రాధాన్యత

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్, చంద్రబాబు తెలంగాణ పర్యటనపై.. ప్రచారంలో ఏ ఏ అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై చర్చ జరిగింది. నేటి సాయంత్రం 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఉత్తమ్ వెళ్లారు. వీరిరువురి మధ్య అరగంట పాటు చర్చ జరిగింది.

More Telugu News