Cricket: రెండో టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా!

  • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా
  • ఆస్ట్రేలియా జట్టులో బిల్లీ స్టాన్‌లేక్ స్థానంలో నాథన్ కౌల్టర్
  • ప్రస్తుత స్కోర్ 41 /4

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేనప్పటికీ, ఆస్ట్రేలియా జట్టులో మాత్రం బిల్లీ స్టాన్‌లేక్ స్థానంలో నాథన్ కౌల్టర్ నైల్ వచ్చాడు. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం మెక్ డెర్మాట్ (0), మాక్స్ వెల్ (5) క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోర్ 7 ఓవర్లలో 41/4.

More Telugu News