ys jagana: ఆ ముఠా తప్పించుకుందేమో.. కోడి కత్తి ముఠా తప్పించుకోలేదు: విజయసాయిరెడ్డి హెచ్చరిక

  • వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు..
  • వంగవీటిని చంపించిన ముఠా తప్పించుకోవచ్చు
  • జగన్ పై ఘటనకు పాల్పడ్డ ముఠా తప్పించుకోలేదు 

వైసీపీ అధినేత జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు స్పందించారు. నాడు పింగళి దశరథ రామ్ ను, వంగవీటి రంగాను చంపించిన ముఠా, ఎందరి హత్యలకో పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకుంటే తప్పించుకోవచ్చు గానీ, జగన్ పై ఈ ఘటనకు యత్నించిన కోడి కత్తి ముఠా మాత్రం ఇప్పుడు తప్పించుకోలేదని హెచ్చరించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.

More Telugu News