కేంద్రానివన్నీ కంటితుడుపు చర్యలే: సోమిరెడ్డి

- వర్షాభావ పరిస్థితులున్నా పట్టించుకోవట్లేదు
- తిత్లీ తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది
- రూ.220 కోట్లిచ్చి చేతులు దులుపుకుంది
వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రూ.1658 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే 315 కరవు మండలాలను ప్రకటించామని సోమిరెడ్డి తెలిపారు. విజయనగరంలో జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 16 కరవు మండలాలను తాజాగా ప్రకటించామన్నారు.