kolkata: టీ20.. టీమిండియా విజయలక్ష్యం 110 పరుగులు!

  • విండీస్ జట్టు స్కోర్: 110/8 (20 ఓవర్లలో)
  • 27 పరుగులు చేసిన విండీస్ ప్లేయర్ అలెన్
  • అత్యధికంగా 3 వికెట్లు తీసుకున్న కులదీప్

కోల్ కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం లక్ష్యం 110 పరుగులుగా విండీస్ జట్టు నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 108 పరుగులు చేసింది.

విండీస్ బ్యాటింగ్:

హోప్ (14), రామ్ డిన్ (2), హెట్ మయర్ (10), పొలార్డ్ (14), డీఎం బ్రేవో (5), ఆర్.పావెల్ (4) , బ్రాట్ వైట్ (4) పరుగులతో, అలెన్ (27), కేఎంఏ పాల్ 15 పరుగులతో, కే. పియర్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్ :

యాటీ యాదవ్ -1, అహ్మద్-1 బుమ్రా-1, పాండ్యా-1, కులదీప్ యాదవ్ -3 

More Telugu News