k ravindra: టీడీపీ నేత కె.రవీంద్ర ఇంట్లో ఐటీ సోదాలు

  • గుంటూరు జిల్లాలో ఐటీ సాదాలు
  • తెల్లవారుజాము నుంచి 6 గంటలపాటు తనిఖీలు
  • మండిపడుతున్న టీడీపీ నేతలు

టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు ఈరోజు మరో నేత కె.రవీంద్ర నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఆయన నివాసంలో ఈ తెల్లవారుజాము నుంచి దాదాపు ఆరు గంటల సేపు తనిఖీలు కొనసాగాయి. ఈ దాడులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీని ఇబ్బందులపాలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులకు తెగబడుతోందని అంటున్నారు. 

More Telugu News