hari krishna: జనసంద్రంగా మారిన అంతిమయాత్ర రోడ్డు.. జోహార్ హరికృష్ణ అంటూ నినాదాలు

  • చివరి చూపుకోసం భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు
  • హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు
  • సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

దివంగత హరికృష్ణ అంతిమయాత్ర మెహిదీపట్నంలోని నివాసం వద్ద నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంతిమయాత్ర కొనసాగుతున్న రోడ్డు జనసంద్రంగా మారాయి. అశేషమైన అభిమానులతో రోడ్లు నిండిపోయాయి. హరికృష్ణ చివరి చూపు కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ అమర్ రహే... జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

More Telugu News