ramana deekshitulu: టీటీడీ పరీక్షలకు డుమ్మా కొట్టిన రమణ దీక్షితులు మనవడు

  • టీటీడీలో మిరాసీ అర్చక కుటుంబాలకు పరీక్షలు
  • ప్రవేశిక, వర, ప్రవరలో పరీక్షలు
  • హాజరు కాని రమణ దీక్షితులు మనవడు

టీటీడీ నిర్వహించిన పరీక్షలకు తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మనవడు వినీత్ డుమ్మా కొట్టాడు. మిరాసీ అర్చక కుటుంబాలకు ఈ రోజు టీటీడీలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రవేశిక, వర, ప్రవరలో ఉత్తీర్ణులైన వారికి అర్హత లభిస్తుంది. అయితే ఈ పరీక్షలకు వినీత్ హాజరు కాలేదు. ఇదే సమయంలో రమణ దీక్షితులు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతున్నారు. 

More Telugu News