Chandrababu: పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

  • భేటీకి హాజరైన కళా వెంకట్రావు, అందుబాబులో ఉన్న మంత్రులు
  • ఢిల్లీ పర్యవసానాలపై చర్చ
  • భేటీ తర్వాత ఎంపీలకు మార్గనిర్దేశం చేయనున్న బాబు

పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులంతా హాజరయ్యారు. నిన్న ఉదయం నుంచి ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు. ప్రధాని నివాసం ముట్టడి, ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు, ఈ ఉదయం రాజ్ ఘాట్ వద్ద ఎంపీలు చేపట్టిన మౌన దీక్ష తదితర అంశాలపై చర్చ జరిపారు. సమావేశం అనంతం ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేయనున్నట్టు సమాచారం. 

More Telugu News