Padmaavat: బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న 'పద్మావత్' !

  • గత నెల 25న విడుదలయిన 'పద్మావత్' 
  • ఇప్పటివరకు రూ.500 కోట్లు వసూలు
  • ట్విట్ చేసిన ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్

గత నెల 25న విడుదలయిన 'పద్మావత్' హిందీ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్ ప్రధాన తారాగణంగా సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావత్' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కాగా, ఈ  సినిమా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విడుదల కాలేదు.

More Telugu News