david warner: కోహ్లీ రికార్డును అధిగమించిన వార్నర్!

  • టెస్టుల్లో 20 సెంచరీలు చేసిన కోహ్లీ
  • యాషెస్ లో 21వ సెంచరీ చేసిన వార్నర్
  • పోటాపోటీగా సెంచరీలు కొడుతున్న కోహ్లీ, వార్నర్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధ్భుతమైన ఫామ్ తో పలు రికార్డులను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెస్టుల్లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో కోహ్లీ 20వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ రికార్డును ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ అధిగమించాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో వార్నర్ 103 పరుగులు సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన శతకాల సంఖ్యను 21కి పెంచుకున్నాడు. ఈ కమంలో కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. 

More Telugu News