mega star: ఇద్దరు ముఖ్యమంత్రులతో మెగాస్టార్ చిరంజీవి!

  • రాష్ట్రపతి గౌరవార్థం రాజ్ భవన్ లో విందు
  • హాజరైన చంద్రబాబు, కేసీఆర్, చిరంజీవి
  • ఇద్దరు ముఖ్యమంత్రులతో చిరంజీవి ముచ్చటించిన వైనం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి.. ఈ ముగ్గురూ ఒక చోట కలిశారు. శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు చంద్రబాబు, కేసీఆర్, చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత కేసీఆర్ ను చిరంజీవి కలిశారు. అనంతరం, చంద్రబాబుతో చిరంజీవి మాట్లాడుతుండగా, కేసీఆర్ కూడా వారితో కలిశారు.

More Telugu News