Andhra Pradesh: కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న ఏపీ కేబినెట్!

  • 2017 ఏపీ పోలీస్ ముసాయిదా బిల్లుకు ఆమోదం
  • రాష్ట్రంలో కొత్త‌గా 9 మండ‌లాల ఏర్పాటుకు మంత్రివ‌ర్గం ఆమోదం
  • సుదీర్ఘంగా కొన‌సాగుతోన్న సమావేశం

అమ‌రావ‌తిలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాలయంలో రాష్ట్ర మంత్రివ‌ర్గం స‌మావేశమైన విష‌యం తెలిసిందే. సుదీర్ఘంగా కొన‌సాగుతోన్న ఈ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  

  • 2017 ఏపీ పోలీస్ ముసాయిదా బిల్లుకు ఆమోదం
  • ఈ బిల్లు ద్వారా ముగ్గురిని ప్యాన‌ల్‌గా ఎంపిక చేసి ఒక‌రిని డీజీపీగా ఎంచుకునే అవ‌కాశం
  • రాష్ట్రంలో కొత్త‌గా 9 మండ‌లాల ఏర్పాటుకు మంత్రివ‌ర్గం ఆమోదం
  • విజ‌య‌వాడ‌లో కొత్త‌గా 3 మండ‌లాలు
  • విశాఖ‌ప‌ట్నంలో కొత్త‌గా 3 మండ‌లాల ఏర్పాటు
  • గుంటూరు, నెల్లూరు, క‌ర్నూలు అర్బ‌న్ మండ‌లాల ఏర్పాటు.

More Telugu News