Aishwarya Rai: రూ.3.7 లక్షల గౌన్ ధ‌రించిన ఐశ్వ‌ర్య‌.. ఫొటోలు ఇవిగో!

  • ముఖేష్‌ అంబానీ నివాసంలో పార్టీకి అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం
  • ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఐష్‌
  • పసుపు రంగు గౌను అదుర్స్‌

నిన్న‌ రాత్రి ముకేష్ అంబానీ నివాసంలో జ‌రిగిన ఓ పార్టీకి అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం హాజ‌రైంది. ఈ పార్టీలో అందాల భామ‌ ఐశ్వర్య రాయ్ బ‌చ్చ‌న్ ధ‌రించిన పసుపు రంగు గౌను అంద‌రినీ ఆక‌ర్షించింది. ఈ గౌను ధర అక్ష‌రాలా రూ.3.7 లక్షలు. ఐశ్వ‌ర్య ఫొటోల‌ను ఆమె స్టైలిస్ట్‌ ఆస్తా శర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్ర‌స్తుతం అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌తో క‌లిసి ఐశ్వ‌ర్య రాయ్ ‘ఫ్యాన్నీ ఖాన్‌’ సినిమాలో న‌టిస్తున్నారు.

More Telugu News