kidnap: నాలుగు రోజులు గడిచినా జాడ తెలియని చిన్నారి!

  • హైదరాబాదులో కిడ్నాపైన చిన్నారి
  •  ప్రత్యేక టీమ్ లతో గాలిస్తున్న పోలీసులు
  • తల్లికి పరిచయస్తులే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం

హైదరాబాదులోని శంషాబాద్ సిద్ధాంతి బస్తీలో నాలుగు నెలల చిన్నారి షైనీని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. చిన్నారి షైనీ కోసం నాలుగు రోజులుగా గాలింపు చేపట్టిన పోలీసులు, షైనీ తల్లి రాణీకి పరిచయస్తులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాణి, నరేందర్ దంపతులు షైనీని నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది.  

More Telugu News