: కీలక కమిటీల్లో సభ్యురాలిగా నియమితులైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

రక్షణ శాఖామంత్రి నిర్మాలా సీతారామన్ పలు కీలక కమిటీల్లో సభ్యురాలిగా నియమితులయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వం వహించే భద్రతా కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీల్లో నిర్మలతోపాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద ప్రధాన్‌లు సభ్యులుగా నియమితులయ్యారు. హోంమంత్రి రాజనాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌లు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు.

More Telugu News