: బక్రీద్ భద్రతకు వెళ్తున్న భద్రతా సిబ్బందిపై విరుచుకుపడ్డ తీవ్రవాదులు

జమ్మూ కశ్మీర్ లో భద్రతా సిబ్బందిపై తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. బక్రీద్ పండగ సందర్భంగా శ్రీనగర్ లో విధులు నిర్వర్తించేందుకు వెళ్తున్న భద్రత సిబ్బందిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా, ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 

More Telugu News