: జాతికి సంబంధించిన ఘనమైన పండగ ఇదొక్కటే!: పవన్ కల్యాణ్

భారత స్వాతంత్ర్యదినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ‘మన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి, ఇదొక్కటే ఘనమైన పండగ రోజు.. జైహింద్!! ’ అని తన ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు.

More Telugu News