: సౌదీ రాచకుటుంబంలో విషాదం.. యువరాజు ఆకస్మిక మృతి!

సౌదీ అరేబియా రాచకుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబంలోని యువరాజు ఒకరు ఆకస్మికంగా మరణించడంతో విషాదచాయలు అలముకున్నాయి. యువరాజు అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సయిీద్ నిన్న స్వగృహంలో మరణించారు. ఆయన మరణాన్ని సౌదీ రాయల్ కోర్టు అధికారికంగా ప్రకటించడంతో, ఆ దేశ అధికారిక పత్రిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ వార్తను ప్రచురించింది. ఆయన అంత్యక్రియలు నేడు మక్కాలో జరగనున్నాయి. యువరాజు మృతి పట్ల పలు గల్ఫ్ దేశాల రాజులు సంతాపాన్ని ప్రకటించారు. 

More Telugu News