: ‘పాక్’ స్కోరు పది ఓవర్లకి 56 పరుగులు!

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు యాభై పరుగులు పూర్తి చేసుకుంది. పాక్ ఓపెనర్లు అజహర్ అలీ, ఫకర్ జమాన్ ల భాగస్వామ్యం కొనసాగుతోంది. పది ఓవర్లు ముగిసే సమయానికి పాక్ జట్టు స్కోరు 56 పరుగులుగా ఉంది.  అజహర్ అలీ 29, ఫకర్ జమాన్ 17 పరుగులతో కొనసాగుతున్నారు. కాగా, భువనేశ్వర్ తన ఐదు ఓవర్లలో రెండు మెయిడెన్ ఓవర్లు నమోదు చేశాడు.

More Telugu News